వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపున
రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధ�
నిర్మల్ జిల్లావాసులను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం కలిగింది. చాలా చోట్ల పత్తి, మక్క, సోయా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.
Minister KTR | రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారు�
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, �
ఊర్లలోని ప్రతి ఇంటా.. చేపల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్�
పదేండ్లు కాదు... నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపుర
రాష్ట్రం సిద్ధించి, మనదైన ప్రత్యేక పాలన రావడంతోనే తెలంగాణ ప్రాంత చెరువులకు మహర్దశ పట్టుకున్నది. పూడిపోయిన, నీళ్లు లేక బీళ్లుగా మారి పడావు పడ్డ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన సీఎం కేసీఆర్ ప్రత్యేక
నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా నుంచి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బ�
ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శనివారం ప్రపంచ పులుల దినోవ్స�
అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల సమీపంలోని సర్వే నంబర్ 268లో ఏర్పాటు చేసిన మైనింగ్జోన్లో భూములు కోల్పోయిన 209మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ సంగ్రామ్సింగ్ జైసింగ్రావు గైక్వాడ్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చ�