నీళ్లు..నిధులు...నియామకాలే మూలసూత్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వర్గల్ మండలం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్నది. గజ్వేల్ నియోజకర్గంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీకి మొదటి ఫేజ్లో బీజం ప
కాంగ్రెస్, బీజేపీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార
కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోస�
“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అన�
ఎలివాడల ఎతలు వడ్తూ, వరి శేన్లల్ల పరిగేరుతూ పబ్బం గడుపుకొంటున్న కుటుంబం మాది. అంటే అర్థమయ్యే ఉంటుంది, నేను మాదిగ వర్గానికి చెందిన బిడ్డను అని. మక్క గట్క, నూకల బువ్వ, నీళ్ల చారే రోజు మా కడుపు నింపేటియి. ఎన్నడన�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్ �
గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి అమలు చేస్తున్నారని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, టీఎస్జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యానాయక్లు అన్నారు. పోచారం �
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు,సామాజిక సంస్థలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర మండల్ సంస్థకు కూడా ఉప్పల్ భగా�
Whip Balka Suman | సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం బస్ డిపో మంజూరు చేశారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్�
MLA Chirumurthy | సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మునుగోటి సత్తయ్య కాంగ్రెస్ ప