భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
హైదరాబాద్-సిద్దిపేట రహదారి విస్తరణ పనుల్లో రూట్ మ్యాప్ను మార్చుకోవాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఎయిర్ కమోడోర్ పంకజ్జైన్ తెలిపారు.
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భ�
అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగు
రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య గంగపుత్రను ప్రభుత్వం నియమించింది. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.
ప్రపంచంలో ప్రతీ దేశానికి ఒక రక్షణ వలయం ఉంటుంది. ఆ వలయమే శత్రువుల నుంచి ఆయా దేశాలను రక్షిస్తుంది. ఉదాహరణకు ‘ది గ్రేట్ వాల్'గా పిలువబడే గోడ చైనాకు అత్యంత రక్షణ కవచంగా పనిచేస్తుంది. అట్లాంటి ఒక గోడ మన తెలంగ�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
నగరం నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానలు రాష్ట్ర వైద్య రంగానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ‘హైబ్రిడ్' విధానంలో ని
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కుర్ర సత్యనారాయణను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశ విశేషాలను మంత్రి కేటీఆర్ విలేకరులకు వివరిం�
పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగి
ప్రగతి రథ చక్రాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వ రథ చక్రంగా మార్చేశారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు.. కానీ సీఎం కేసీఆర్ అడగకున్నా.. వారి అవసరాలను తెలుసుకొని అండగా నిలుస్తారు.
తెలంగాణ పునర్నిర్మాణ క్రమంలో అనేక వృత్తులు కొత్త జీవం పోసుకున్నాయి. అందులో ఉమ్మడి రాష్ట్రంలో అడుగంటిపోయిన మత్స్యకార వృత్తి మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. రాష్ర్టావతరణం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి �
Telangana Cabinet | రూ.60వేలకోట్లతో హైదరాబాద్లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ నిర్ణయాలను