‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ఆ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం’ అని రాష్ట్ర రవ
‘నిన్న రాత్రి మున్నేరు వరద మా ఇంటిని చుట్టుముట్టింది. గంట గంటకూ వరద తీవ్రత పెరుగుతోంది. జీవితంపై ఆశలు లేకపోవడం.. గుండెలు కొట్టుకోవడం ఎక్కువవుతోంది. కుటుంబమంతా ఒకేసారి చనిపోతాం.. ఈ జీవితానికి ఇంతే అనుకున్న
వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది.
తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీయోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని సీఎం కేసీఆర్ కొనియాడారు. కవి, సాహితీవేత్త సినారె 92వ జయంతి (జూలై 29) సందర్భంగా తెలుగు సాహిత్య
భారీ వర్షాలను లెకచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై చే స్తున్న సేవలు అమూల్యమని కొనియాడుతూ శు�
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం మన కండ్ల ముందు కదలాడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ ఎత్తున వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒకవంత
అధికారులు సమిష్టిగా పనిచేసి జి ల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఐడీవోసీ చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Harish Rao | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్
Assembly sessions | ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచ
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.
Rice Shortage | ‘దేశంలో బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టాని�