వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�
Telangana | తెలంగాణ సర్కారుపైన, సీఎం కేసీఆర్ మీద రాష్ట్ర రైతాంగానికి అపార నమ్మకం ఉన్నది. అందుకే ఏటికేడు విద్యుత్తు కనెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రైతులపై తెలంగాణ సర్కారుకు ప్రేమ ఉన్నది.. అందుకే వారికి భ�
Heavy Rains | ఇది మహా కుంభవృష్టి. ఇది వరుణుడి రుద్రనర్తన. చరిత్రలో చూడని వానతో తడిసిముద్దయ్యింది తెలంగాణ. గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది.
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత కార్యక్రమాలు అమలుచేస్తున్నదని బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. సీఎం �
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొ�
దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలం�
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
సబ్బండ వ ర్గాల అభివృద్ధే సర్కారు లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని శిల్పారామంలో 300 మంది బీస�
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, �
KCR అంటే.. కీప్ సిటీ రన్నింగ్.. : కేటీఆర్ కేసీఆర్ అంటే.. కీప్ సిటీ రన్నింగ్ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. నిరంతరం పని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ మంత్రమని స్పష్టం చేశారు. హైదరాబ
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం ఫోన్ చేశారు. వరద
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి రవాణాశాఖమంత్రి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శాఖ మోహరించి సహాయకచర్యలు చేపట్టింది. గురువారం ఒక్కరోజే లోతట్టు ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూసిన 3 వేల మందిని సురక్షిత ప్ర�