బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్నాయక్తో పాటు వివిధ పార్�
‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
నేను పోతా డాడీ... సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు... మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పా�
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యం�
నాడు పల్లెలంటే సమస్యల సుడిగుండాలు. కానీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చందాలతో ప్రకృతి వనాలు, అంతియ యాత్రలో ఇక్కట్లు లేకుండా వైకుంఠధామాలు, చెత�
జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో వరం ప్రకటించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్ర�
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సహకారంతో మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్ష వాసవికి రూ.34 వేలు, ఈదులపల�
ఉప్పల్ ప్రధాన రహదారి సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిలో ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై గుంతలు, నీటి నిల్�
విభజన హామీలను అ మలు చేయకుండానే చేశామని కేం ద్రం పేర్కొనటాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇంకెతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెప్త
ఒకానొక సమయంలో దే శంలో ఏ నిర్మాణ పనుల వద్ద చూసినా ఉమ్మడి జిల్లా కార్మికులే కనిపించేవారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేండ్లల్లోనే ప�
రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ సీఎం కేసీఆర్ దాన్ని సాధ్యం చేసి చూపించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఏఎంలలు, సెం ట్రల్ వర్సిటీల వంటి 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షా�