Minister Errabelli | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పంచాయతీ రాజ్ శా�
Lung Transplant | రాష్ట్ర ప్రజావైద్య రంగంలో మరో అరుదైన రికార్డు నమోదయింది. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిర్వహించి, నిమ్స్ దవాఖా న వైద్యులు ఓ రోగికి ప్రాణం పోశారు.
Chandrababu | తెలంగాణకు బద్ధశత్రువైన చంద్రబాబుతోనే తెలంగాణను పొగడక తప్పని పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది. వ్యవసాయం దండుగ అన్న బాబు నోటితోనే తెలంగాణలో నేడు సాగు పండుగైందని అనిపించిన చతురత కేసీఆర్ది. �
Andhrajyothi | గత మార్చిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వలేదంటూ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు కథనంపై రైతు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
ముస్లింలకు వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇచ్చి మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. చార్మినార్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం క�
భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మ
వీఆర్ఏల స్వప్నం నెరవేరింది. సరైన గుర్తింపు లేక.. చాలీచాలని వేతనంతో సతమతమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొర�
రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చ�
వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వార�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉన్నదని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు తమకూ ఉంటే బాగుపడేటోళ్లమని మహారాష్ట్ర సర్పంచ్లు అభిప్రాయపడ్డారు. ‘మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు
పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు అవి.. పేదకరికంతో చెత్తను ఏరుకుని బతుకుతున్నాయి. బడిలో గడవాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్ద ఉంటున్నది. ఆట పాటలతో ఆనందంగా ఉండాల్సిన ఆ పిల్లలు చదువు లేక ఆగమవుతున్నారు.
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకోనున్నది. నిజామాబాద్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచిన ఈ ప్రాజెక్టుకు 1963 జూ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్యరంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు రూ.25కోట్లు ని
రాష్ట్ర సర్కారు ప్రయత్నం ఫలించింది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. కరువు నేలన గంగమ్మతల్లి జలతోరణాన్ని తొడిగింది. దీంతో దేవరకద్ర జలసిరులను సంతరించ�