Minister Sabita Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy )అన్నారు.
Minister Koppula | సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పెద్దన్నలా మారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు. గతంలో వారు అడగకముందే పెన్షన్ను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచి 4,116 చేయడం పట్ల సంతోషం వ్యక్తం చ�
Minister Gangula | వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్ర
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును
ఉప్పల్-నారపల్లి మధ్య కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడకన కొనసాగుతుండడంతో ఆ రహదారి దుర్భరంగా మారి యాదాద్రి, వరంగల్ వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగంతోనే అధిక ఉపాధి లభిస్తున్నదని కోరమండల్ ఉపాధ్యక్షులు డా.జీవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాలలో నాలుగు రో�
వీఆర్ఏలు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉద్యోగులు. ఇంతకు ముందున్న వీఆర్వోతో మొదలుకొని తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హత మేరకు పని చేస్తూ తలలో నాలుకల�
వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని చెప్పారు.
పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సరిగా ఇటువంటి స్థితే కనిపించింది. ‘అర్బన్ టాక్' అనే పేరిట వినిపించేది అంతా ఇక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అప్పుడు తీర్మానించి వేసింది. కాంగ్రెస్ వారు పోలింగ్ కన్నా మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపో�
జిల్లా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ�
అతడు సామాన్యుడే, కానీ..!
అణగారిన జాతిలో జ్యోతిలా వెలిశాడు.
పదునెక్కిన బాణానికి పర్యాయపదమై నిలిచాడు
ఎత్తిన పిడికిలినే జెండా చేసి
పల్లె నుంచి ఢిల్లీ దాకా...
గులాబీ జెండాలను ఎగరేశాడు
వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తున్నట్లు జీవో జారీ చేయడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, కౌశిక్రెడ్డి చిత్రపటాలకు వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. ము