వీఆర్ఏల క్రమబద్ధీకరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వీఆర్ఏలను వారి విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సబార్డినేట్లుగా ప్రభుత్వం నియమించనున్నది. ఈ మే�
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ప్రజల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి ఆదరణ ఉండడంతో కుంభం అనిల్కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మ రో వైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్గా దూసుకెళ్తుండడంత�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనానికి రాజకీయ ‘మూలాలు’ కదులుతున్నాయి. గులాబీ కండువాలు కప్పుకొనేందుకు అక్కడి నేతలు క్యూ కడుతుండడంతో అన్ని పార్టీల్లోనూ ఆందోళన మొదలైంది. రాజకీయ అధికార సోపానంలో స్థానిక సం�
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తూ సోమవారం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం అభినందనీయం. భూస్వామ్య వ్యవస్థకు, ఫ్యూడల్ అవశేషాలకు చిహ్నంగా కొనసాగుతున్న వీఆర్ఏ వ్యవస
రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ. లక్ష సహాయం అం�
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుంభం చేరికతో భువనగిరి నియోజకవర్గంతోపాటు �
అత్యాధునిక మౌలిక వసతులతో సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగున్నదని సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడు సోమేశ్కుమార్ కితాబిచ్చారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరు�
వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
నియోజవకవర్గంలో పెండింగ్తో పాటు నూతనంగా పలు అభివృద్ధి పనులకు రూ.48కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు �