వీఆర్ఏలను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమున్నత గౌరవం కల్పించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఆయన. వీఆర్ఏల కుటుంబాలు జీవితాంతం సీఎంను గుండెల్లో పెట్టుకుని పూజిస్తాయని �
తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బీఆర్ఎస్ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోరువానలతో ప్రాజెక్టులకు వరద పెరిగింది. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో పేదలు ఉండకూడదని, రెండు పడకల గదులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నిరుపే�
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య ద్వారానే పేదరికాన్ని జయించాలని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యారంగ అభిదృద్ధికి అధి
తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన కార్యాచరణనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా మలచుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.
త్వరలోనే ఉద్యోగులు సీపీఎస్, పీఆర్సీ, సీలింగ్లెస్ హెల్త్ ఇన్స్యూరెన్స్పై శుభవార్తలు వింటారని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆశాభావం వ్యక్తం�
రాబోయే క్యాబినెట్ సమావేశంలో మెట్రో రైలు మార్గం పొడిగింపు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.
ఉద్యోగాలు క్రమబద్ధీకరించడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ..వీఆర్ఏలు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వారి విద్యార్హత ఆధారంగా వివిధ పోస్టుల్లో రెగ్యులరైజ
అడవినే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న గిరి బిడ్డలకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారాడు. దశాబ్దాలుగా భూ యాజమాన్య హక్కు కోసం కొట్లాడుతున్నా.. ఏ నాయకుడు కనికరించ లేదు.
;“సమైక్య పాలనలో దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేసినం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి మా కల నెరవేర్చిండు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వీఆర్ఏలందరినీ హైదరాబాద్కు పిలిపించుకున్నడు.ఈ బతుకులు మీ �
వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
మత సామరస్యానికి ప్రతిక మొహర్రం పండుగ అని, గ్రామాల్లోని ప్రజలు కుల, మాతలకు అతీతంగా జరుపుకుంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం పిప్పర్వాడ, ఆనంద్పూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాట�