రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మల తిరుపతిగౌడ్-శోభ దంపతులకు సోమవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా�
తరతరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ విముక్తి కల్పించారని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. 20,555 మందికి పేస్కేల్ వర్తింపజేసిన సం
మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేస�
భూమి రికార్డులను చంకలో, గ్రామాలను గుప్పిట్లో పెట్టుకునే పటేల్, పట్వారీ వ్యవస్థను నాడు ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు ప్రజల్లో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్య�
CM KCR | వీఆర్ఏల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటక�
CM KCR | బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డ�
VRAs regularisation | తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది.
KTR Birthday | ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎంపీలు మొక్కలు నాటారు. అనంతర
హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో ప�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయన
పార్టీ పురోగతి కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
Minister Harish Rao | వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని �
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు, ఇంటర్ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శ�