హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల వారు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఆదివారం కూడా ఆయా
Kaleshwaram | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శ్రీరాంపూర్ మాజీ ఎమ్మెల్యే, అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమ
పని చేయడానికి సహకరించని అంగవైకల్యం, సమాజంలో చిన్న చూపు, ఏది కావాలన్నా ఇతరులపై ఆధారపడడం.. ఇటువంటి అసహాయులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. మానవీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ దివ్
దివ్యాంగులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మరోమారు చాటుకున్నారు. వికలాంగుల గోసను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు ఎవరికీ భారం కాకూడదనే సదుద్దేశంతో పింఛన్ను పెంచాలని సంక�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై లైవ్స్టాక్, డెయిరీ, ఫిషరీస్ (ఎల్డీఎఫ్) ఇండియా ఎక్స్పోజిషన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మాదాపూర్లోని హ�
మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెన్గంగకు వరద ఉధృతి తగ్గింది. జైనథ్ మండలంలోని డొల్లార వద్ద ఎన్హెచ్-44పై గల బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో శనివారం రాత్రి 9 గంటల నుంచి రాకపోకలను నిలిపివేశా�
మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్�
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం చర్లపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ఆదివారం ఆయన ప్రారంభ
HMWSSB | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (HMWSSB ) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్స
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు.
CM KCR | హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్�