డెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సీఎం కేసీఆర్ను సచివాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అ�
వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్�
Diet Charges | వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 26% మేరకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మరింత �
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆమనగల్లు, కల్వకు
యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కేటీఆర్ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నుంచి అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజల పట్ల సేవాతత్పరత, ఏ విషయంపై అయినా అనర్గళంగా ప్రసంగించటం కేసీఆర్ నుంచి నేర్చుకు�
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైద�
ప్రధాని మోదీ ఇంటి పేరును అవమాన పరిచేవిధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్గాంధీకి గుజరాత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించి, ఎంపీ పదవిని రద్దుచేసింది. ప్రభుత్వ నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయించింది. ఇది సరే తెలం
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ స మక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర్రా�
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే మహిళల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్యం అందించి
గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. ప్రస్తుతానికి వరద తగ్గితే పూర్తిగా ముప్పు తప్పినట్ల�
తెలంగాణ ప్రభుత్వ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజల్లోనూ విశేష ఆదరణ లభిస్తోం
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు