Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి అందజేస్తున్న విధంగా అర్హులైన మైనార్టీ వర్గాల వారి�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటి పారుదల సహా ఇతర శాఖ�
Minister Jagdish Redd | రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే నని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించ బోతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బీఆ
MP Bibi Patil | వీర శైవులను బీసీల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని.. ప్రభుత్వంలో బలిజలకు రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో వ�
తెలంగాణ హైకోర్టు (Telangana High court) కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ (Governor Tamilisai) ఆయనతో ప్రమాణం చేయించ
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �
‘అబ్ కీ బార్.. కిసాన్ సరార్' నినాదంతో దేశంలో కిసాన్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నడుం బిగించిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రోజురోజుకూ బలోపేతమవుతున్నది. పార్టీలోకి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు
కాంగ్రెస్కు రైతులంటే చులకన అని, వారిని ముంచే కుట్ర చేస్తే సహించేది లేదు.. ఖబడ్దార్ రేవంత్రెడ్డి అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గడిచిన తొమ్మిదేండ్లల్లో జరిగి న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేం ద్రంలోని మంత్రి నివాసగృహంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండల ముఖ్య న�
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇంకా వంద కోట్లతో నగరాభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్న�
శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
సీఎం కేసీఆర్ కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ పట్టించుకోక నిర్జీవమైన కుల వృత్తులకు కొండంత అండగా నిలిచారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలు పంపిణీ చే స్తే.. మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్�
భీమ్గల్ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన బస్డిపోను త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో పునః ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
నాయకులందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారు. గెలిచిన వారందరూ కొద్దో గొప్పో ప్రజాసేవ చేస్తుంటారు. వారిలో కొందరే ప్రజల మనసులను గెలుస్తారు. ఆ కొందరిలో ఒక్కరో ఇద్దరో మాత్రమే బాధ్యతగా తమను గెలిపించిన ప్రజలను కూడా గ