Arogya Mahila | హైదరాబాద్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గ�
Minister KTR | సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్ ఎకనామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్) అని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామా�
వివిధ కారణాలతో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. అర్హులైన వారికి ఉద్యోగాలి వ్వాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్లో 31 మందికి
CM KCR | రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ కొనియాడారు. దేశ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమై�
వరదలు తగ్గుతాయని అంచనా వేసుకోకూడదని, రానున్న రెండు నెలలూ వరదల కాలమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
విద్యుత్ ప్రమాదాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సూచించిన నాణ్యమైన పరికరాలను వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ య�
తెలంగాణ మహోన్నత కవి దాశరథి కృష్ణమాచార్య ఆశయ స్ఫూర్తితో తెలంగాణలో ప్రగతి పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి కృష్ణమాచార్య జయంత
తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ �