ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టడంపై ఆయా వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కరీంనగర్లోని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చిత్రపటాలకు ఉద్యోగార్థులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు చేపట్టిన సర్కారు, ఇందుకు కృషి చేసిన వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.