వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశా
పుస్తక ప్రియులు, ముఖ్యంగా ఉద్యోగార్థులకు విజ్ఞానం అందిస్తున్న గ్రంథాలయాలను నిధులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగడం, పక్కా భవనాలు లేకపో వడంతో పాటు సరైన సదుపాయాలు, పోటీ పరీక
Stampede Like Situation | ఐదు ఉద్యోగాల కోసం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్
ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలని అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఆశామాషీ కాదు. లక్షల మంది పోటీ పడితే వందల మందికే కొలువులు వస్తుంటా యి. అందుకోసం ఏళ్లకేళ్లు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలాంటి వారికి మంచిర్యాల జిల్లా అదనపు కల
ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశల పల్లకీలో తేలియాడుతున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు డీఎస్సీలో రాష్ట్ర �
రాష్ట్ర సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపికబురు అందించింది. రెండో డీఎస్సీ ద్వారా విద్యాశాఖలో 5,089 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్థికశాఖ శుక్రవారం ఇందుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంపై ఉద్యోగార్థులు హర్షం వ�
పల్లెల్లో పఠనాసక్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలను గ
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. టీఎస్పీఎస్సీ, ఇతర నియామక సంస్థలు వరుస నోటిఫికేషన్లు ఇస్తుండడంతో కొలువుల సాధనే లక్ష్యంగా ఉద్యోగార్థులు పోటీ పడుతున్నారు.
Vinod kumar | తెలంగాణ సామాజిక ముఖచిత్రం-2022, తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక-2022 పుస్తకాలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విడుదల చేశారు. రెండు పుస్తకాలు ఉద్యోగార్థులకు చాలా ఉపయుక్తంగా
ఉద్యోగార్థులు కోరిన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు గ్రం థాలయ సంస్థ చర్యలు తీసుకుంటున్నదని విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.