మైన్స్, మినరల్స్ చట్ట సవరణ బిల్లును 2011 డిసెంబర్ 12న మొదట ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారేనని, ఆ బిల్లు స్టాడింగ్ కమిటీకి వెళ్లి, అక్కడ చర్చించిన తర్వాత లోక్సభకు వచ్చి
‘నేను కరీంనగర్లోనే పుట్టా.. గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా. తుది శ్వాస వరకూ కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా’ అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
వానకాలం సీజన్ రైతుబంధు నిధులను జూన్ మొదటివారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.7,500 చొప్పున విడుదల చ�
2014లో బడే భాయ్ మోదీ.. 2023లో చోటేభాయ్ రేవంత్రెడ్డిలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని.. ఎవరు మోసగాళ్లో, ఎవరు పనిమంతులో గుర్తించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరా�
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను మంజూరు చేయించిన స్మార్ట్సిటీ నిధులు వె�
రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నయ్. కాంగ్రెసోళ్లు మార్పు.. మార్పు అని చెప్తే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. కానీ, కరెంటు కష్టాలు, మంచినీ
కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవనాధారమైన గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమ
కార్మికుల కష్టాలతో పాటు పలు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన సతీమణి మాధవి విజ్ఞప్తి చేశారు.
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం చెల్లించాలని రైతాంగం ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ ధాన్యానికి 500ల బోనస్ చెల్లించాలని, 2 లక్షల రైతు రుణమాఫీ
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు పది వేల చొప్పున పరిహారం అందంచాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమా�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
Ex MP Vinod | కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన 2014 నుంచి 2019 వరకు 106 సార్లు నియోజకవర్గ, తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు.