ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై రూపొందించిన ‘విజయీభవ కేసీఆర్' చిత్ర పోస్టర్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవిష్కరించారు.
దేశం పేరును చేర్చేది? మార్చేది ఏమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. దేశం మార్పుపై చర్చే అర్థరహితమని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు.
యువత చేతుల్లోనే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని, శ్రీశ్రీ, అల్లూరి వంటి నిజమైన దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
విద్యార్థులకు మంచి విద్యానందించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి కల్పనను అలవర్చుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Boinapally Vinodkumar | రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగం లో రెండంచెల విధానం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన�
తెలంగాణ పోరులో నేలకొరిగిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. వారి బలిదానాలతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కే�
కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు హబ్గా మారనున్నదని, ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్�
లంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతగట్టు కేఎల్ఎన్ కన్వెన్షన్ హ
రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆ మహనీయుడిపై కొందరు రాజకీయ స్వార్థంతో అసత్యాలను ప్రచార
బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగ జంగాల కళా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు ఇ�