విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం �
ఆధునిక వసతులతో.. హంగులతో.. రాజధాని నడిబొడ్డున.. హుస్సేన్సాగర్ తీరాన విశాల ప్రాంగణంలో నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ తెలంగాణ సచివాలయం యావత్ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తున్నది. దీర్ఘ చతురస్ర�
అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండాఅని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగ�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నదని, అదే సమయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏనుగల్లుపై వరాల జల్లు కురిపించారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్�
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణచౌక్లో ముఖ్యమంత్రి కేసీ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో కార్పొరేషన్ నిధులు రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న కళావేదికకు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి పేరు పెడతామని, అదే ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర�
Vinod Kumar | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుడు అనూప్ చంద్రపాండేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు అడిషనల్ జనరల్ రాంచందర్రావు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో మున
హుజూరాబాద్: తాను ఎంపీగా ఉండగా మంజూరు చేయించిన హుజూరాబాద్ మీదుగా ఖాజీపేట – కరీంనగర్ రైల్వేలైన్ రద్దైందని, దీనిపై కనీసం మాట్లాడని బండి సంజయ్కి ఓటడిగే హక్కు ఎక్కడిదని రాష్ట్ర ప్రణాళికా సం�