ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు రాజకీయంగా భారత్ మొత్తానికి రోల్ మాడల్ అని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్ రేఖి ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ ధ్యాస మొత్తం అభివృద్ధి, పెట్టుబ
అందోల్-జోగిపేట జంట పట్టణాల్లో అభివృద్ధి పరుగులుపెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీగా, ఆ తర్వాత నగరపంచాయతీగా ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో 2014లో మున్�
కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అధ్యక్షుడికి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కొండంత రాగం తీసి రేవంత్ పాట పడినట్టుగా ప్రజాకోర్టు ఉందని ఆదివారం ఒక ప్�
సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది.
జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరుతున్నది. మాధవనగర్ ఆర్వోబీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ విషయంలో కేంద్రం తాత్సారం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రూ.63.12 కోట్లు కేటాయించడంతో పనులు ఊపం�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
ఆర్మూర్లో అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వసంతజ్యోతి దవాఖాన నుంచి కుక్కల �
కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయిస్తున
ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కల�
సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో కరీంనగర్ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 50 ఏండ్లు పాలించిన పాలకులు నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.
చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందే�
బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్ బీసీ బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. �
గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్కు చేరికలతో మరింత బలం.. బలగం పెరుగుతున్నది. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన 80 మంది �