కృష్ణమ్మ ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకొనేందుకు రంగం సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించే�
రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయ�
ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్డ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆ
సమైక్యపాలనలో ఎల్లారెడ్డి అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండేది. నిధుల కొరతతో వెనుకబడిన ప్రాంతంగా మాట్లాడుకునేవారు. అప్పుటి పాలకులు మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలకు కనీస వసతులు �
వరద ముంపు బాధితులకు ప్రజలంతా అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో భారీ వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసర
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల�
రాష్ట్రంలో అపార్ట్మెంట్, హైరైజ్ కల్చర్ పెరుగుతున్నది. సొంత ఇంటి కల కంటే పిల్లల స్కూలుకు, పనిచేస్తున్న సంస్థ కార్యాలయానికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన జనం మదిలో మొలకెత్తుతున్నది.
1990ల పదో తర్గతి పరీచ్చలైపోయి దగ్గెర దగ్గెర రెణ్నెళ్లయితున్నది గావొచ్చు. ఆ రోజే మన బండారం బైటవడ్తదని తెలిసి మాపటీలి అచ్చే పేపర్ కోసం పిట్టకు వెట్టినట్టు సూత్తున్న. ఆ పేపర్ ఇగొస్తలేదు, అగొస్తలేదు. నా గుండె
సమగ్ర అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ ప్రజల మధ్య మతాలపేరుతో చిచ్చు పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఇరవై ఏండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించింది. ఈ సందర్భంగా 54,129. 45 ఎకరాలను క్రమబద్ధీకరించాలని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర�