సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సకల హంగులతో నిర్మాణం పూర్తయ్యింది. పచ్చని చెట్లు, చుట్టూ గ్రీనరీ, విశాలమైన భవనాలు, క్వార్టర్లతో సిద్ధమైంది. పట్టణ పరిధి కుడకుడలో 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల వ
ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుంది అన్న నానుడి 40 ఏండ్లు దేశంలో నడిచింది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మా
విజ్ఞులైన పాఠక మహోదయాలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జెండా పండుగ సంబురాలు చేసుకుంటున్న మనం సంబురాలతోపాటు ఒక సమాలోచన చేయాలి. ఒక స్వతంత్ర జాతిగా మన బాధ్యతలను మననం చేసుకోవలసిన సందర్భం ఇది.
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలతో కలిసి విస్తరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అధికారుల�
సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకారులకు చే యూతనిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట వద్ద ఉన్న మౌనేశ్వర ఆలయంలో స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళన�
నేడు తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. ఎవుసాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతును రాజును చేసే సంకల్పంతో అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుం�
ఓ అనాథ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తనలా మరొకరు బాధపడకూడదని భావించిన ఆమె వారికి సాయపడాలన్న ఆలోచనతో ఇటీవల తన జీతం నుంచి సీఎంఆర్ఎఫ్కు రూ.ల�
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ చేసి రైతుపక్షపాతిగా నిలిచింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భర�
కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం ఆయన కామారెడ్డి పట్టణంలో సుమారు రూ.28
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించారు.