సమైక్య రాష్ట్రంలో కులవృత్తులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులపై ఆధారపడిన వారు ఆగమవుతున్నారని గుర్తించింది. సీఎం కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీ
ఉమ్మడి ఏపీలో అన్నదాతలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక రైతులు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి ప్రభుత్వాలు, పార్టీలు మొసలికన్నీరు కారుస్తూ ఊకదంపుడు మాటలతో రైతులను మోసగ
తెలంగాణలో ఉన్న పల్లెలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కన్పించవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
‘తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి..’ అనే పాట హృద్యంగా, ఆర్ద్రతతో రాశాడో కవి. ఎండిన చెరువులు, తుమ్మలు మొలిచి, నెర్రెలువారిన భూములను చూసి తల్లడిల్లని రైతు లేడు తెలంగాణల. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని
ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
Minister Harish Rao | తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్
Crop Loan Waiver | స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కో
Golconda Fort | గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం పరిశీలించారు. వేదికతో పాటు వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో కలియతిరిగిన సీఎస్ అ
CM KCR | ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని కేసీఆర్ కొనియాడా�
Wanaparthy | వనపర్తి రాజ భవనానికి వందేండ్లకు పైబడిన చరిత్ర ఉందని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న ఈ రాజభవనాన్ని అత్యంత వైభవోపేతంగా పూర్తిస్థాయిలో పున�
Minister KTR | కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గోల్కొండ కోటలో (Golkonda) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.