ఉద్దండాపూర్ జలాశయం వద్ద నిర్వహిస్త్తున్న పనుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సర్జిపూల్ లోపల రాతిగోడపై జాలువారుతున్న నీటి బిందువులన్నీ కలిసి కేసీఆర్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించాయి.
కాపు అనుబంధ కులాల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం సీఎం కేసీఆ�
Gandhi Medical College Graduation Ceremony | గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వైద్య విద్యార్థుల స్నాతకోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
సెల్ఫ్గోల్ చేసుకోవడంలో రేవంత్కు మించిన నాయకుడు ఎవరూ తెలంగాణలో కాగడా పెట్టి వెతికినా దొరకడు. సవాళ్లు చేయడం, తోక ముడవడంలో రేవంత్ రికార్డును ఎవరూ చెరపలేరు. ఉమ్మ డి రాష్ట్రంలో, నాటి అసెంబ్లీలో రెచ్చిపోయ
ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప
బీసీ బంధుతో ఆర్థికంగా బలోపేతం కావాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికే ఈ పథకమని తెలిపారు. బలహీన వర్గాలకు వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కే
‘సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి. పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలి. అధిక దిగుబడి వచ్చే సాగు కావాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. ఎవుసం దండుగ కాదు.. పండుగలా ఉందనే రోజులు రావాలి.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు.
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థా నం నేడు పరుగులు తీస్తున్నది. అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. నీటి �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అంది