మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది.
తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని, సీఎం కేసీఆర్ హయాంలోనే మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ది అభివృద్ధి వాదం. ప్రతిపక్షాలది అబద్ధ్దాల నినాదం. అబద్ధ్దాల మీద గెలిచేది నిలిచేది అభివృద్ధే. మంచి పనులే నిలబడతాయి.’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగులకు రూ. 3016 నుంచి రూ. 4016 చొప్పున పెర�
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం కేసీఆర్ అని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి తొలిసారిగా ఖానాపూర్ పట్టణానికి �
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
దళిత బంధు లాంటి పథకం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా కృతజ్ఞతలు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నేను నిత్యం దళిత కుటుంబాలతో మమేకం అవ్వడం వల్ల దళిత బంధు పట్ల లబ్ధిదారులకు ఉన్న అవగాహనను అవలో
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్ట ర్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్�
మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్
అమ్మానాన్నలు ఏ లక్ష్యం కోసమైతే అడవిబాట పట్టారో.. ఆ ఆశయాన్ని సాధించడానికి ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాష్ట్ర సమితి జెండాలో అన్నల అజెండాను దర్శించారు. మావోయిస్టు దంపతుల ముద్దుబిడ్డ బడే నాగజ్యో�
తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్�