నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నల్లపోచమ్మ గడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు శాస్ర్తోక్తంగా జరిగే ఈ క్రతువులో తొలిరోజు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప�
జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో బుధవారం మీడియా అ కాడమీ ఆధ్వర్యంలో 104 జర్నలిస్టుల కుటుంబాలక
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ పర్యటనకు వెళ్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల వద్ద ఆగారు.
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి తుమ్మల నివాసానికి వెళ్లారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించార�
ఆదివ్యాంగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ను 3016 నుంచి 4016 పెంచి ఇవ్వడంపై సంబురపడుతున్నారు. అందుకు సంబంధించి బుధవారం ప్రొసీడింగ్స్ అందజేయడంతో ఆనందంలో మునిగిపోయారు.
మంథని బిడ్డగా తనకు అవకాశమిస్తే రాబోయే ఐదేళ్లు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడూ కూడా ప్రజల కష
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో మంత్రిగా మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రా ధాన్యమివ్వాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఆరుగురు డీఐజీలను, ఏడుగురు జిల్లా రిజిస్ట్రార్లను, 73 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం చేసింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిం