ఎల్లవేళలా అభివృద్ధి కోసం ఆరాటపడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో దాదాపు రూ. 25కోట్ల నిధులతో 35 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రా�
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సనత్నగర్, అంబర్పేట, ముషీ�
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అని చెప్పుకుతిరిగేవాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసినప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చద�
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నియోజకవర్గ శ్రేణులు, ప్రజలు బుధవారం సాయంత్రం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి హైదరాబా
మండల్ వర్సెస్ కమండల్.. ఇప్పుడు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది దాని మీదే. మండల్ వెనుకబడినవర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రతీక అయితే కమండల్ బీజేపీ మార్కు మత రాజకీయాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇందులో బీజే�
తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వ
‘గత తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్�
అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
మొట్టమొదటగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది తెలంగాణ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని వర్గాలను ఆదుకున్న మనసున్న
సీఎం కేసీఆర్కు మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి మెదక్ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రికి గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వేలాద�
ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. వచ్చిన సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. నిజం ఏమిటి..వాస్తవం ఏమిటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.