వలసలు చాలా రకాలుంటాయి. బతుకుదెరువు కోసం వెళ్లే వలసలు.. ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వలసలు.. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వెళ్లే వలసలు ఇలా ఎన్నో. మైరుగైన జీవనం కోసం ఉండే వలసలను మనం మేధో వలస అని కూడా అనవచ్చు. ఈ రకం వల
కలియుగ ప్రత్యేక్షదైవమైన వేంకటేశ్వరస్వామి దుబ్బాక పట్టణంలో కొలువుదీరి భక్తులపాలిట కొంగుబంగారమయ్యాడు. బాలాజీ ఆలయం నిర్మించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపార�
వచ్చే ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మళ్లీ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలి�
BRS | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి (MLA Koppula Maheshreddy) ధీమా వ్యక్తం చేశారు.
Minister Errabelli | తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శం. దేశంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నది మన మహిళలే. రాష్ట్రంలో లాగా దేశంలో ఎక్కడా మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్న�
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు.
Patnam Mahender Reddy | కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
CM KCR | ఎన్నికల వేళ మోసగాళ్లు వస్తున్నారని.. జర పదిలంగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. వాళ్ల మాటలు నమ్మితే గోసపడతామని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుధవారం మెదక్లో నిర్వహించిన ప్�
Rythu Bandhu | 11వ విడత రైతుబంధు సాయం పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో రికార్డుస్థాయిలో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్ల పెట్టుబడి సాయం జమచేసింది. ఈ ఒక్క సీజన్లోనే 1.52 కోట్ల ఎకరాలకు పైగా భూమి�
సొంత జాగా ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బృహత్తరమైన గృహలక్ష్మి పథకా నికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేయనున్నది. మూడు విడుతల్లో ఇచ్చే సాయ�
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పింఛన్ పెంచిన ఘన�