దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అంది
అరిషడ్వర్గాలు మామూలు మనుషుల్లో ఉంటే వారు, వారి కుటుంబాలు మాత్రమే నాశనమవుతాయి. కానీ ఈ లక్షణాలు పాలకులలో ఉంటే దేశాలు నాశనమవుతాయి. ఈనాడు ప్రజలను పరిపాలించేవారిని రాజకీయ నాయకులు అంటున్నాము. ఈ నాయకులలో రాజసం
‘స్వరాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి నిలిచింది. నాడు నీళ్లు లేక కరువుఛాయలు అలుముకున్న ప్రాంతం కాళేశ్వరం జలాల పుణ్యమా అని సస్యశ్యామలమయ్యింది. నాడు హత్యలు, క�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు గురువారం రాజ్భవన్లో సీఎం కేసీఆర్ తదితరుల సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గత ఉమ్మడి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018 సంవత్సరం నుంచి రైతు బంధు పథకానికి శ్ర�
రైతుకు వ్యవసాయంలో ఆర్థికంగా పెట్టుబడికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున
ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎ�
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేక ఆమడదూరంలో పల్లెలు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు కేటాయించడంతో పల్లెలు అభివృద్ధి బాటపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించినందుకు గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్ కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలుపుతున్న ఉమ్మడి ర�
వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
సుదూరంలోని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి, శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప విషయమని నాగాలాండ్ గ్రూప్-1 అధికారులు కితాబిచ్చారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అధునాత కోర్సులతో ప్రత్యేక గురుకుల కాలేజీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైనిక్, ఆర్మ్ ఫోర్స్, లా డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చే
బీఆర్ఎస్ టికెట్ ఖరారైన తరువాత మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన తమ అభిమాన నేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, తిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ బైక్, కా�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్పంచ్