వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో దశాబ్దాలపాటు కలగా ఉన్న పనులను సైతం చేపడుతున్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు మధిర గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివ
అభివృద్ధి చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టడం కాంగ్రెస్ నైజం అని, అభివృద్ధి చేసి చూపించడం బీఆర్ఎస్ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 �
రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీని అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో మంగళవా
మొగులుకు మొఖం పెట్టే రోజులు పోయాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద మంగళవారం రామాయంపేట కెనాల్కు గోదావరి జలాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎఫ్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కామారెడ్డి పల్లెలన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ‘మీ వెంటే మేముం టాం’ అని నియోజకవర
కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
కరీంనగర్లోని మానేరు పాఠశాలలో మంగళవారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురసరించుకొని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనం�
సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు పెద్ద దిక్కులెక్క నిలుస్తున్నారు. ధూప దీప నైవేద్యం (డీడీఎన్) కింద వచ్చే నిధులను గతంలో రూ.2500 నుంచి రూ.ఆరు వేలకు, ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వా
మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. మున్నే రు వరద బాధితులకు ఐటీసీ సంస్థ అందించిన రూ.కోటి విలువైన గృహ వ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగు�
విద్య, వైద్యం, ఉపాధి, భద్రత నా ట్యాగ్లైన్ అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయఢంకా మోగిస్తా ’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన 293 మంది లబ్ధిదార