కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలన్నీ కేసీఆర్కు వెన్నంటి ఉంటామని తీర్మానిస్తున్నాయి. ఇప్పటికే 16 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేయగా మంగళవారం పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామంలో 10 కుల సంఘాలు కేసీఆర్కు మద్దతు ప
రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా మరెక్కడా పింఛన్లు ఇవ్వడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్హాల్లో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొస
సీఎం కేసీఆర్ గిరినుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ�
దేవుడు చిన్న చూపు చూసి దివ్యాంగులుగా పుట్టించినా, సీఎం కేసీఆర్ పెద్ద చూపు చూసి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికే తాము ఓటేస్త్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని గొర్లవీడు గ్రామస్థులు తీర్మానం చేశారు.
రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత�
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల(డీపీవో)ను అత్యాధునిక పద్ధతిలో భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.
ఒకప్పుడు చెరువులు ఆహ్లాదం పంచేవి. స్థానికుల అవసరాలు తీర్చేవి. కాలక్రమేణా వాటి అవసరాలు తగ్గడంతో కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఇది ఒకప్పటి మాట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెరువుల దశదిశ మారింది. వాటిని శ�
గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ �
రాష్ట్రంలోని సహకార బ్యాంకులు సత్తా చాటుతున్నాయి. ఓవైపు రైతులకు అధిక రుణాలిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తూ మరోవైపు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అత్తెసరు టర్నోవర్, లాభాలతో కొనసాగిన టెస్కా�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామస్థులు బాసటగా నిలిచారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా వ్యవహరించిన కుసుమ జగద�