Chairman Vakulabaranam | దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాలకు వేల కోట్ల విలువ చేసే స్థలాలు కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభర
Chakali Ilamma | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మకు స్వరాష్ట్రంలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు �
BRS | సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్షాలకు చెందిన పార్టీలతో పాటు కులసంఘాలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
CM KCR | ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవను గు�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు( వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా తనను నియమించినందుకు వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలి�
Minister Koppula | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామాన�
MLA Ravindra Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం ఉచారాల జర్పుల తండాకు చెందిన 60 కుటుంబాలు దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర
మున్నేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పరీవాహక ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. ఇందుకోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిప�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్�
డబుల్ బెడ్రూం ఇండ్లను సెప్టెంబర్ 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఆన్లైన్ �
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానలను బలోపేతం చేసి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానల్లోలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.