కండ్లెదుటే కనబడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కేపీహెచ్బ�
సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి నలుదిక్కుల నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత అందిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్లోని మైసమ్మ గుట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) - గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వ�
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితోనే కళాకారులకు ఆదరణ లభిస్తున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం బాధ్యులు అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియాతో సంఘం అధ్యక్షుడు అభినయ శ్రీ
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకుండా పోయిందన్న అక్కసుతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విద్యాశాఖ మం
ళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని మరాఠీ మహాకవి అన్నాభావు సాఠే మనవడు సచిన్ సాఠే కొనియాడారు. తెలంగాణ పథకాలు దేశమంతటా అమలైతే దళితుల ప్రగతి సాధ్యమవతుందని పే�
కంటోన్మెంట్ పరిధిలోని ఐదో వార్డులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.లాస్యనందిత పర్యటించారు. వార్డు పరిధిలోని వాల్మీకి సామాజికవర్గం పెద్దలను కలిసి తాను సాయన్న బిడ్డనని పరిచయం చేసుకోగా..
బడుగు, బలహీన వర్గాలకు అండ సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు మండలం మోటమర్రిలో కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయపార్టీల నుంచి 50 కుటుంబాలు బీఆర్ఎస్ చేరాయి. వారికి జడ్పీ
పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఐకాన్గా నిలుస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన పగిడేరు గ్రామంలో పర్యటించి రూ.6.67 కోట్ల నిధులతో చేపడుతున్న శాంతినగర్-కొడిశలకుంట బీటీ
CM KCR | తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్
Minister Jagadish Reddy | ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.