ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డికి అందజేస్తున్న నిజామాబాద్ జిల్లా సోన్పేట్కు చెందిన 45 మంది మాదిగ సంఘం సభ్యులు.
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్వపల్లి మండలం తిమ్మాపురం, కోమటిపల్లి,
సూర్యనాయక్ తండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమ�
మక్తల్ నియోజకవర్గం అభివృద్ధే అభిమతంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిరంతర శ్రామికుడిగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 150పడకల ఆస్పత్రి
బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్�
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్, బేగంపేట. ఆపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. మరి ఇప్పుడు నా నక్రాంగూడ, కోకాపేట కూడా. పటాన్చెరు, ఇస్నాపూర్ సైతం హైదరాబాద్ పరిధిలోనే.
సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది.
వరప్రదాయినీగా ఉదండాపూర్ మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సింహభాగం ఆయకట్టు ఈ రిజర్వాయర్ పరిధిలోనికే వస్తుంది. 9 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచే గ్రావిటీ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ రిజర్వాయర్�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలోనే వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, పట్నం మహేందర్రెడ్డి కొనియాడారు.
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్