అస్తిత్వాన్ని ఆస్తిగా చేసుకొని బతికే మనుషులున్న రాయలసీమలో కరువు రాజ్యమేలుతున్నది. ఇప్పటివరకు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ఏలికలెవ్వరూ రాయలసీమ దుస్థితిని మార్చలేకపోయారు. ఒకప్పుడు సీమలాగానే కరువుత�
ఎన్నికలు షురువవుతున్నా యి. పంట కల్లం అయినప్పుడు ధాన్యం కోసం వచ్చే వాళ్ల లెక్క ఎంతోమంది వస్తుంటారు..ఏమో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తారు..ఆగం కావద్దు, నమ్మొద్దు..వాస్తవాలు తెలుసుకోవాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చ
రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటివి సాగుకు వరంగా మారాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, అన్నదాతపై ప్రేమతో పలు పథకాలు అందిస్తుండడం వంటి వాటితో సేద్యం పెరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇందులో వంద సీట్లు గెలుస్తామని, మూడో దఫా కూడా కేసీఆర
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.215 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాల్వంచ మున్సిప
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో మానవత్వ పాలన కొనసాగుతున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. దేశంలో ఇన్ని సంక్షేమ, మానవీయ పథకాలు అమలుచేసిన సీఎం దేశంలో ఎవరూ లేరని, ఉన్నట్టు చూపిస్తే తాను ర
అడవుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీశాఖ సిబ్బంది పనిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జాతీయ అటవీ �
“విద్య అన్నింటి కంటే శక్తి వంతమైనది, గొప్పది, చాలా ముఖ్యమైనది.ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను మరువొద్దు. తల్లిదండ్రుల వద్ద కన్నా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎకువ సమయం గడుపుతున్నారు.
‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవా�
ఏపీకి నూతన నాయకత్వం అత్యవసరమని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ, వైసీపీ నాయకత్వంతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోనే బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు లక్ష్మీనర్సింహ కాలనీ నుంచి మంత్రి మల్లార�
పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మ