తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి విపక్షాల ఆశలపై నీళ్ళు చల్లేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నది. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరుపై అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. రాబోయే సార్వత
మహిళా దినోత్సవ కానుకగా కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిన ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన వస్తున్నది. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మంగళవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలు, సబ్సెంటర్లలో ప్రత్యేక విభాగం ఏర్
TS Govt | రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్డ్రేట్ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచు�
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మ�
Minister Mahender Reddy | తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారని సమాచార పౌర సంబం�
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ (D.Srinivas) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగనున్నది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించా�
ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు న�
సమైక్య పాలనలో చితికిపోయిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్పూర్వవైభవం తీసుకొచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ, మత్స్య, కుమ్మరి, గొల్లకుర్మ.. ఇలా అన్ని కులాలకు దండిగా చేయూతనిచ్చి ఆత్మగౌరవ జీవనానికి బాటలు వేశారు. అదే కోవ
యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎ