Hyderabad |కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు... నిరంతరాయ విద�
తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్రెడ్డ
Palamuru-Rangareddy Lift Irrigation | కాకతీయులు కొండల మధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో చెరువులను నిర్మించారు. దీంతో గుట్టలు సహజ గట్లలా ఏర్పడి జలాశయపు ఖర్చును తగ్గించడమేగాకుండా.. చిరకాలం పాడవకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కొం�
ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
Palamuru-Rangareddy Lift Irrigation | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి సర్జ్పూల్లోకి నీటి విడుదలను విజయవంతంగా పరీక్షించారు. మంగళవారం టెస్టింగ్ రన్ నిర్వహించారు.
ముందుచూపు, సుదూర లక్ష్యంతో రానున్న తరానికి ఏమి కావాలో ఆలోచన చేసి వనపర్తి జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పినట్లు వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోన�
రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని,
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆశించిన మేర అభివృద్ధి చేశానని, ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గో
మహిళల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకోసం రాష్ట్రంలో 372 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అన్ని ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లక్కోరాలో నిర్వహించిన మెగాజాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 4500 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,236 మందికి కొలువులు లభించాయి.
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.