రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్ల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, ఫలితంగా వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ సమర్థ నాయకత్వంలో, అహింస మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తు�
ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్
శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి
కృష్ణమ్మ కదిలొచ్చింది.. హెడ్రెగ్యులేటరీ ఒక్క గేటును 4 మీటర్లు ఎత్తగా.. టన్నెల్లోకి పరు
గులు పెట్టింది.
పచ్చని హారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో యజ్ఞంలా సాగుతున్నది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు సబ్బండ వర్ణాలు హరితహారంలో భాగస్�
తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
తెలంగాణ అంటేనే తెగింపు.. త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం..రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అటువంటి చరిష్మా కలిగిన నాయకుడు తన పనితనంతో ఎవరిచేతనైనా జై �
సీఎం ప్రకటన వెనుక మర్మం: సీఎం కేసీఆర్ ప్రకటనను ఏ దృష్టితో చూడాలి? 13 జిల్లాల్లో లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కోసారి మూడు కోట్ల టన్నుల వర�
తెలంగాణలో మిషన్ భగీరథ, స్వచ్ఛబడి, స్టీల్బ్యాంకు పనులు బాగున్నాయని యునిసెఫ్ గ్లోబల్ డెలిగేషన్ బృందం ప్రశంసించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయ�
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ మంగళవారం
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే.. ‘తెలంగాణ ’ రాష్ట్రం ఏర్పడితే దుబ్బాక గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే మల్లన్నసాగర్తో దుబ్బాక నియోజకవర్గం రూపురేఖలే మారిప�