దల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారికి సీఎం సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులను �
సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం గ్రేటర్ 17వ డివిజన్లోని బ�
ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సంక్షేమం తో పాటు అభివృద్ధి సాధ్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో 41వ డివిజన్ నుంచి కార్పొరేటర్
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy ) పేర్కొన్నార�
Telangana | హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర�
Telangana | తెలంగాణలోని నిరుపేద మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో రెండో దశ ప్రారంభా�
Minister Errabelli | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పల్లెలు సమగ్ర ప్రగతి సాధించాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలిచిందని పేర్కొన్నా�
Minister Koppula | తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)అన్నారు.
Dr. Vakulabharanam | ఆత్మన్యూనతను వదిలి ఆత్మాభిమానంతో బతికే దిశగా బీసీ వర్గాలలో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
MLA Gandra | పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
MLA Kishorekumar | ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చూసి సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనుభవించిన గోస చెప్పుకుంటే పోయేది కాదు. ఎటుచూసినా అంధకారం.. ఉద్యోగాల్లేవు.. కరెంటు లేదు.. మొత్తంగా బతుకే లేకుండా పోయింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్య�