ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, తెలంగాణ ఉద్యమంలో కళాకారులది కీలక పాత్ర అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళాభవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభి�
వ్యవసాయం చేసే ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. చదువుతున్న పిల్లలు, వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య.. ఇక సాగు సాగించేవారు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరి�
అవినీతి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి క్రాస్రోడ్డు గార్డెన్స్లో ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 610 మంది గృహలక్ష్మి లబ్ధి
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు.
శంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ, బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది మరాఠీలు ఉన్నారని, రాజకీయాలలో ప్రాతినిధ్యం వహించేందుకు మరాఠీలకు సీట్లు కేటాయించాలని తెలంగాణ భవసర్ క్షత్రీయ రంగ్రేజ్ సమాజ్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ను కోరారు. ఆదివారం �
సీఎం కేసీఆర్ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసినందుకు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషే�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాప�
MLA Ravindra Naik | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని దేవరకొండ రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం మూర్పునుతల గ్రామంలో రూ.80 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి ప
Minister Gangula | గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఢిల్లీ పాలకులు వద్దని..కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ర�
Massive joining in BRS | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనూ ఉంది. తాజాగా జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం రావులపెంట గ్రామం నుంచి కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన వార్డు మెంబర్లతో సహా 200 మంది కార�
Minister Koppula | కులవృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని మోతె గ్రామం గొల్లపల్లి రోడ్డులో TUFIDC నిధులు రూ.2 కోట్లతో నిర్మించబోయే మోడ్రన్ దోబీ ఘాట్�