రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మం
తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ �
సెప్టెంబర్ 26న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘాల నేతలు ఊరూరా ఘనంగా నిర్వహించాలని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని.. రెండో సంవత్సరంలోకి అడుగిడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రొజెక్టర్లు,
సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిండ్రు.అప్పటి పాలకులు రైతుల కోసం ఆలోచన చేయలేదు. రైతుల బాధలను అవహేళన చేశారు. వ్యవసాయం దండుగ అంటూ చిత్రీకరించారు.
బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలక�
హనుమకొండ జిల్లాలో ఈ సంవత్సరం 5800 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకు సరిపడా మొక్కల పెంపకం కోసం వరంగల్ సెంట్రల్ జైలులోని 21 ఎకరాల్లో నర్సరీని జైళ్ల శాఖ నిర్వహిస్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో
సంగారెడ్డి జిల్లాలోని జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. ఆకుపచ్చని పంటలు, అలుగు పారుతున్న చెరువులు, పొంగిపొర్లుతున్న వాగులతో గ్రామాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్�
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. ఆదివారం దూలపల్లిలోని ప్రా�
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.