సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు మరో పథకాన్ని తీసుకొస్తున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ పాఠశాలలతో పాటు మదర్సాల్
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,
సంచలనాలకు కేంద్రబిందువైన సీఎం కేసీఆర్తో స్కా ములకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ నాయకు లా పోటీ పడేది ? ఈ మిలాకత్ లేని వ్యవహారంతో ములాకతు లు ఎలా సాధ్యమో మనకు అర్థం కానీ విషయం.
భారత రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులకు తన వ్యూహం ఏ మాత్రం అర్థం కాకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శించే ఏకైక నాయకుడు కేసీఆర్. బహుశా ప్రపంచంలో ఇంతటి అరుదైన రాజకీయ నాయకుడు ఉండరంటే అతిశయోశయోక్తి కాదు.
ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద�
2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనే�
హైదరాబాద్ మెడికల్ హబ్గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఐటీ హబ్గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్ హబ్గా మారుతు