Minister Dayakar Rao | కేసీఆర్ ముఖ్యంత్రి అయ్యాకే తండాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకర్గంలోని పలు తండాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనల
Minister Indrakaran Reddy | నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50కోట్ల యూఎఫ్ఐడీసీ నిధులు విడుదల చేసిందని, ఈ నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణ
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్
Telangana | అది రాజకీయ యుగం. ఎన్నికల సీజన్. అధికార సౌధాన్ని చేర్చే దారి. దానిపక్కన ఒక పులి కూర్చొని ఉంది. ముసలిది! ఒళ్లు డస్సిపోయి, సత్తువ సడలిపోయి, పళ్లు ఊగిపోయి, గోళ్లు ఊసిపోయి, కళ్లు మాడిపోయి, వేటాడే చేవ చచ్చినా �
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైన బీఆర్ఎస్ పార్టీ, అ దే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవటానికి శ్రీకారం చుట్టిందా? అంటే జరుగుతున్న పరిణ
పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ఒలియదాసరి గోవిందమ్మ నెత్తిన మూటతో గ్రామగ్రామాన తిరుగుతూ చీరలు విక్రయించేది. వచ్చిన చాలీచాలని డబ్బులతో ఇద్దరు దివ్యాంగులైన కొడుకులను చూసుకునేది.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేద్దామని, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విజయానికి తమ వంతుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే చెన్నమనే�
దొరలు, రాజుల కాలంలో ఉమ్మడి ఆస్తి గా కులానికి ఇచ్చిన బంజరు భూమి, అరుతడి పంటలకు కూడా నోచుకోని భూమి, అమ్ముదామన్నా కొనని భూములు నేడు సీఎం కేసీఆర్ కృషితో ధాన్యపు సిరులు పండుతున్నాయి.
పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రకృతి వనాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లేదా పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బృహత్ ప
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోనే మొదటిసారిగా మండలంలోని డోకూర్లో లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గర్భిణులు, బాలింతల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పీహెచ్సీలు, ఆస్పత్రు�
సింగరేణిలో కనీవినీ ఎరుగని చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకున్నది. 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల మంది కార్మికులకు రూ.1,4
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు ప�
దళితులు, గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగ�