రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. అత్యున్నత విద్యా ప్రమాణాలకు, నాణ్యమైన విద్యకు పర్యాయపదాలుగా నిలుస్తున్నాయి. సకల సౌకర్యాలు.. వసతులకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతున్నాయి. నేషనల్ అసెస్మెంట్ అ�
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేశ్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం.. మహా నిమజ్జనం నేడే జరుగనున్నది. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను రాజ్యసభ సభ్యుడు సంతోష్�
మెదక్ పట్టణం నర్సిఖేడ్లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�
‘తల్లికోడి పిల్లలను కాపాడుకున్నట్టే మిమ్మల్ని కాపాడుకుంటా’ అని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే శ్రేణులకు భరోసా ఇస్తుంటారు. ‘కుటుంబ పెద్దదిక్కు కోల్పోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం �
గతం ఘనం.ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారు ణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని �
వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55 డివిజన్ పరిధిలోని భీమారం, కోమటీపల్లిలో రూ.10 కోట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూని�
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నిర్వహించిన తొలి, మలి దశ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆచార్య కొండా ల�
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో డబు�
సిద్దిపేట జిల్లా జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును కైవసం చేసుకున్నది.
సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో రకల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. సమైక్యంధ్ర ప్రభ�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్�