సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాట ఫలితంగానే పార్లమెంట్లో బిల్లుకు మోక్షం కలిగిందని బీఆర్ఎస్ ఎన్నారై బృందం ప్రశంసించింది. బుధ
నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.
బీసీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమాన�
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా గురువారం శంకుస్థాపన జరుగనుంది. నేడు జరుగనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శా�
నమ్మిన వారికి సీఎం కేసీఆర్ ఏదో రకంగా న్యాయం చేస్తారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అ న్నారు. ఈ సారి తనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదనే బాధ లేదని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు న్యాయం చే�
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత ఇండ్లపై ఎవరైనా బిల్లులు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారడం ఈ దశాబ్దపు దరిద్రం కాక మరేమని విశ్లేషించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఈ రాష్ట్ర గవర్నర్ అ�
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే అని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాక�
ఆసియా గేమ్స్లో తెలంగాణ షూటింగ్ సంచలనం ఇషాసింగ్ పతక గర్జన చేసింది. ఆడుతున్నది తొలి ఆసియాగేమ్స్ అయినా ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా స్వర్ణం సహా రజతంతో తన గురికి తిరుగులేదని చాటిచెప్పింది.
సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు సాధ్యమని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జఫ ర్గఢ్లో బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి స
చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలైంది. చండూరు రెవెన్యూ
డివిజన్గా ఏర్పాటు కానున్నది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ప్రభుత్వం
బుధవారం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింద�
CM KCR | చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక