హైదరాబాద్ ఒక మినీ భారతదేశమని, అలాంటి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వేలాది కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్స�
గులాబీ దళమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అ‘భీమా’నం. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు.. అందుకే పార్టీశ్రేణులకు ఇన్సూరెన్స్ రూపంలో భ రోసా కల్పిస్తున్నారు. పార్టీకి వెన్నంటే ఉండే కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగ
హసన్పర్తి, సెప్టెంబర్ 26 : అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65వ డివిజన్ పరిధి దేవన్నపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్ట�
టీవీలు, పేపర్లలో చూసినం.. గప్పుడు సీఎం కేసీఆర్ సారూ తెలంగాణ వస్తే మనమందరం బాగుపడుతాం అండ్రి.. ఏమో అనుకున్నాం...గిప్పుడు మీరు మాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా వచ్చినప్పుడు చూసినం.
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్�
నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని 70ఏళ్లు పలించిన ఆంధ్రోళ్లు ఆగం చేశారని, వారి పాలన అంతమైన తరువాతనే స్వచ్ఛమైన పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ పట్టణ పేదరిక నిర్ములన సంస్థలోని రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)ల వేతనాలు పెంపు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయడం పట్ల రాష్ట్ర మెప్మా ఆర్పీల సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా కుస్రం నీలాదేవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆమె మర్యాద పూర్వకంగా కలి�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు, నిధులుండవు, కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి ర�
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో కార్మిక వర్గానికి ఉపాధి భరోసా పెరిగిందని కనీస వేతనాల సలహాల మండలి చైర్మన్ పి.నారాయణ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ రాష్ట్ర కా�
సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా కానుకగా సీఎం కేసీఆర్ లాభాల వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాలపై 32 శాతం వాటా ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది.