Harish Rao | సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ జి
Harish Rao | ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది. భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి అని హరీశ్రావు కోరారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.1 నాగార్జున సర్కిల్లో ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన బంజారాహిల్స్ వైకుంఠ మహాప్రస్థానాన్ని మంగళవారం పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి త
అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూ�
నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల�
కుటుంబంలో పార్టీ కూడా ఒక భాగమే అని నమ్మారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూనే గులాబీజెండాను భుజానికెత్త్తుకున్నారు. నేతల గెలుపు కోసం జేజేలు కొడుతూ నిరంతరం శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కా
ఒకప్పుడు చెలిమెలు, చేద బావులు.. ఆగిఆగిపోసే వ్యవసాయ బోరుబావుల పంపుల వద్ద తెచ్చుకునే ఉప్పు నీటితో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. బోర్లలో వచ్చే ఫ్లోరైడ్తో గొంతు తడుపుకొనే దైన్యస్థితి. తెలంగాణ ప్రభు�
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశార�
CM KCR | సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంస్థ లాభాల్లో 32శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయంలో ఒక్కో కార్మికుడికి 1.65 లక్షలు
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం అంబర్పేటలో ముస్లిం శ్మశానవాటికకు ప్రభుత్వం ద్వారా కేటాయించిన మూడెకరాల స్థలంలో �
దక్షిణ తెలంగాణలో ఒకప్పుడు కరువు జిల్లాగా, ఫ్లోరోసిస్ నిలయంగా నల్లగొండ జిల్లాకు పేరుండేది. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ అత్యధికంగా ఉండేది. నీళ్లు లేకపోవడం, బోర్లు వేసినా సరిగ్గా పడకపోవడం, చెరువు�
రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కోటా కింద సిఫారసు చేసిన కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ఎరుకుల సంఘం (కుర్రు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనే�