CM KCR | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నా�
Minister Vemula | తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది, వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసీఆర్, గులాబీ జెండా మాత్రమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజక
Minister Errabelli | పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివ�
MLA Chirumurthy | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 కుటుంబాలు గుంటోజు య
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పు
అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు అనేక మాయమాటలు చెబుతుందని, అలవిగానీ హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు �
తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, నాణ్యమైన విద్య, వైద్యం, అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సంక్�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. పార్టీ నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఎవ్వరైనా చనిపోతే.. అతడి కుటుంబా
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న నిమజ్జన
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమై గోసపడతామని, బీఆర్ఎస్తో ఇంటింటా సంక్షేమం సాధ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం
గురువారం మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం అల్లాహ్ మహమ్మద్ను చివరి ప్రవక్తగా నియమించారని ము స్లింలు భావిస్తారని, ప్రవక్త జన్
ఉమ్మడి పాలనలో అరిగోస పడ్డ నేత కార్మికులకు స్వరాష్ట్రంలోనే న్యాయం జరిగిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు �