బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో సోమవారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం సమీపంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సంక్షేమ సభకు కార్యకర్తలు పోటెత్తారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి.
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు.
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ వెలువరించింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జెండాను మొదటగా ఎత్తుకున్న గడ్డ కామారెడ్డి. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన సందర్భంలో కామారెడ్డినే మొదటగా జై కొట్టింది. తెలంగాణ ఉద్యమాన
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం, ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు వరుసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టడం ఖాయమని, అందుకు మరో 52 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలంగాణ ఫుడ్స్ చ�
తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవ�
తెలంగాణ వచ్చాకే మనకు మంచి రోజులు వచ్చాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు.
అర్హులెవరూ అధైర్య పడాల్సిన పనిలేని, ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, విడతల వారీగా ప్రతి కటుంబా�
ఇల్లెందు నియోజకవర్గ గెలుపును సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వాటిని గమనించి మరోసారి తనను ఆశీర్వదించాలని �
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ కారు గుర్తుపై ఓటు వేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థ�
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని,